త్రికోటేశ్వర స్వామి దేవాలయం ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్లు అర్చకులు లక్ష్మీనారాయణ శర్మ తెలిపారు.చంద్రగ్రహణం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది.దీని కారణంగా ఆలయ ద్వారాలు 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నాయి.
గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, సాధారణదర్శనాలు పునఃప్రారంభిస్తామని అర్చకులు వెల్లడించారు.
