Venkatagiriలో మున్సిపాలిటీ లీగల్ అడ్వైజర్, ప్రముఖ న్యాయవాది Poonamalli Jayaprakash Jetty తల్లి పూనమల్లి వసుంధర రాణి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త Nedurumalli Ram Kumar Reddy వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జయప్రకాశ్ జెట్టిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
