Mydukurలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ Shelke Nachiket Vishwanath ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా జగనన్న కాలనీలో ఈ తనిఖీలు చేపట్టారు.

డీఎస్పీ G. Rajendra Prasad పర్యవేక్షణలో అనుమానితులు, పాత నేరస్థుల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సరైన రికార్డులు లేని 5 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

