కాకినాడ జిల్లాలో చెరువులో మహిళ, బాలిక మృతదేహాలు కలకలం

March 10, 2026 11:50 AM

Kakinada districtలో విషాద ఘటన చోటుచేసుకుంది. Kotananduru మండలం కాకరపల్లి గ్రామంలోని తమ్మయ్య చెరువులో మహిళతో పాటు ఐదు సంవత్సరాల బాలిక మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారా లేదా కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఘటన స్థలంలో లభించిన బట్టలు, బ్యాగ్ ఆధారంగా మృతుల వివరాలను గుర్తించి బంధువులకు సమాచారం అందించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media