Rajamahendravaramలో జరిగిన కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయకృత్ రాజ్ (3) అనే బాలుడు మృతి చెందాడు.

ఈ ఘటనతో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. కల్తీ పాలు తాగిన అనంతరం అనారోగ్యానికి గురైన పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
