Suryapet జిల్లాలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ Tejas Nand Lal Pawar ప్రారంభించారు.

వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట, Kodad, Tirumalagiri వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రభుత్వం క్వింటాకు ₹2400 మద్దతు ధర నిర్ణయించిన నేపథ్యంలో రైతులు నేరుగా ఈ కేంద్రాల్లో పంట విక్రయించి లాభం పొందాలని సూచించారు.
