Telengana : అయ్యప్ప ఆలయంలో అరుదైన దృశ్యం

November 25, 2025 10:20 AM

నిజామాబాద్ జిల్లాలోని అయ్యప్ప ఆలయంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ప్రజ్ఞ, ప్రియ అయ్యప్ప మాల ధారణ చేశారు. ఆలయంలో గురుస్వాములు వారి చేత మాలలు వేయగా, వీరిద్దరూ ఇదివరకు కూడా మాలధారణతో పాటు అమ్మవారి దీక్షలు చేసినట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media