AP :మనుబోలు పిహెచ్‌సీ నూతన భవనం ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

November 25, 2025 5:20 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో రూ.1.68 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ

ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన భవనాలను పూర్తి చేసి బిల్లులు చెల్లిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి అన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media