AP :PALNADU రూ. 50 లక్షల కాపు కల్యాణ మండపానికి శంకుస్థాపన

December 5, 2025 12:53 PM

దాచేపల్లి నగర పంచాయతీలోని మూడో వార్డులో నూతనంగా నిర్మించనున్న కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.


సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో 28 సెంట్ల స్థలంలో ఈ కల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు.
నియోజకవర్గంలో సామాజిక అభివృద్ధికి ఈ మండపం ఎంతగానో ఉపయోగపడుతుందని యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media