APలో అఖండ 2 vs రైతులు : ₹600RS టికెట్ vs 50 పైసల అరటిపండు

December 3, 2025 12:50 PM

CINEMA మరియు వ్యవసాయ రంగాల మధ్య తీవ్ర అసమానత కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో చర్చ రాజుకుంటోంది.

పెద్ద బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు ₹600 వరకు ఉండటాన్ని,గత YSRCP ప్రభుత్వం రైతుల దుస్థితితో పోల్చుతున్నారు.టికెట్ ధరలు 600rs పెంచి రైతుకు మాత్రం 50పైసల తమ పంటని అమ్ముకునే దౌర్భాగ్యం APప్రభుత్వానికి మాత్రమే సాధ్యం అంటున్నారు ప్రజలు, ప్రతిపక్షం .

 మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్నారని, అరటిపండ్లను కేజీకి 50 పైసలకే (₹0.50) అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

ఆహారాన్ని పండించేవారి శ్రమ విలువ ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు, వినోద పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఈ వైరుధ్యం ఎత్తిచూపుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media