AP :గుంటూరు జిల్లా కాకుమాను గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం

November 20, 2025 4:41 PM

కాకుమాను లో పడమట్టి చేరువు వద్ద జేడా చెట్టు సమీపంలో ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓరు వ్యక్తి మృతి చెందాడు.
మరణించిన వ్యక్తి కాకుమాను గ్రామానికి చెందిన షేక్ ముజువల్ కాలేషా (75)గా గుర్తించారు.

హాస్పిటల్‌కు తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
వాహనం నడిపిన ఆవుల నరసింహరెడ్డికు తీవ్రగాయాలు అయ్యాయి.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media