AP CM :ఇటలీ నుంచి ఇన్వెస్ట్మెంట్ ముఠలు బాబు గారి మాటలు

November 13, 2025 4:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇటాలియన్ కంపెనీల పెట్టుబడులు పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటలీ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు.

విశాఖలో జరుగుతున్న CII పార్టనర్‌షిప్ సదస్సు సందర్భంగా జరిగిన ఈ భేటీలో, ఆటోమోటివ్‌, యంత్రాల తయారీ, పునరుత్పాదక ఇంధనం, ఫ్యాషన్‌, ఆహార ప్రాసెసింగ్‌ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు.

ఏపీ–ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ఏర్పాటు విషయంపైనా చర్చలు జరిగాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media