AP Cm:48 ఎమ్మెల్యేలపై చంద్రబాబు FIRE

November 8, 2025 5:35 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్‌లు, CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని కారణంగా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు అన్నారు — “ప్రజలతో అనుసంధానం అత్యవసరం. మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పక ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి.”

అతను పాల్గొనని ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని ఆదేశించారు. అలాగే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గుర్తించాలి, నచ్చిన వారిని మాత్రమే కాకుండా అన్నీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media