AP :అమరావతి ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి రూ.22.74 కోట్ల

November 28, 2025 4:42 PM

రాష్ట్రంలోని మూడు ఏరియా ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.22.74 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది.

డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగానికి ఈ నిధులను కేటాయించారు. మంగళగిరి, పిఠాపురం, చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రుల అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు.

ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిధులు ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహదపడతాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media