AP :DELHI కి మంత్రులు లోకేష్, అనిత

December 2, 2025 11:44 AM

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం పార్లమెంట్‌కు చేరుకున్నారు. వారికి టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో లోకేష్ భేటీ అయ్యారు. మరికాసేపట్లో మంత్రులు లోకేష్, అనిత.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లను కలవనున్నారు.

ఇటీవల ‘మొంథా’ తుఫాను కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టం అంచనాకు సంబంధించిన సమగ్ర నివేదికను ఈ కేంద్ర మంత్రులకు అందించనున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media