AP :పల్నాడు పేకాట రాయుళ్ళు- 10 మంది అరెస్ట్

November 20, 2025 10:09 AM

చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం లింగారావుపాలెం శివారులో పేకాట ఆడుతున్న పది మందిని ఎడ్లపాడు పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి ₹10,240 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంబంధంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media