AP:పాట్నా లో ప్రచారానికి మంత్రి లోకేష్

November 8, 2025 11:14 AM

కళ్యాణదుర్గం పర్యటన ముగించుకున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్,అంబేద్కర్ విగ్రహానికి నివాళ్లు అర్పించలేదని కళ్యాణదుర్గం లో కొన్ని దళిత సంఘాలు భైఠాయించరు ఈ రోజు మధ్యాహ్నం పాట్నాకు ప్రయాణం.ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న లోకేష్ ఈ రోజు సాయంత్రం రెండు సమావేశాల్లో పాల్గొంటారు.

సాయంత్రం 6:00 గంటలకు – బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం

సాయంత్రం 7:30 గంటలకు – బీహార్ పారిశ్రామికవేత్తల సమావేశం

నవంబర్ 9, ఆదివారం ఉదయం 10:00 గంటలకు, పాట్నాలో ఎన్డీఏకు మద్దతుగా మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.తరువాత మధ్యాహ్నం పాట్నా నుండి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media