Rajampet మండలం బోయినపల్లిలో ఉన్న ప్రియా లేడీస్ హాస్టల్ యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన Kadapa districtలో జరిగింది.
దాడిలో తీవ్రంగా గాయపడిన హాస్టల్ యజమానిని చికిత్స నిమిత్తం Tirupatiలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
