AP విశాఖలో క్రికెట్ ఫీవర్ RO-KO న VI-RUన

December 6, 2025 12:53 PM

భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు (శనివారం) జరగనున్న వన్డే మ్యాచ్‌తో విశాఖ నగరంలో క్రికెట్ ఫీవర్ తారాస్థాయికి చేరింది. సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది.

భారత్ vs దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఫలితాన్ని నిర్ణయించే (Decider) మ్యాచ్ ఇది.

ఏసీఏ (ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. మ్యాచ్ కోసం 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇప్పటికే నగరానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు

1500 పోలీసులతో భారీ బందోబస్తు

అభిమాన క్రికెట్ దేవుళ్లను చూడాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న క్రీడాభిమానులు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media