AP SANSKRIT UNIVERSITY లైంగిక వేధింపుల కేసు ఇద్దరు ASST Professors

December 9, 2025 6:29 PM

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం బీఈడీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమేనని తిరుపతి పోలీసులు నిర్ధారించారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్లు లక్ష్మణ్ కుమార్ మరియు శేఖర్ రెడ్డి వేధించినట్లు విద్యార్థిని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. విద్యార్థిని వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు నిర్వహించారు. మెడికల్ రిపోర్టుల ప్రకారం, విద్యార్థిని గర్భవతి కాదని నిర్ధారించుకున్నారు.


పోలీసుల నిర్ధారణ తర్వాత, యూనివర్సిటీ యాజమాన్యం వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు లక్ష్మణ్ కుమార్ మరియు శేఖర్ రెడ్డిలను తక్షణమే సస్పెండ్ చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media