ఆజాం జాహి మిల్లు కార్మికుల ధర్నా.. వరంగల్‌లో Traffic JAM

March 12, 2026 3:03 PM

Warangalలోని Venkatrama Junction వద్ద ఆజాం జాహి మిల్లు కార్మికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. A. Revanth Reddy ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం 318 మంది కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మిల్లు భవనం అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారణ జరిపి బాధ్యులను అరెస్ట్ చేయాలని కార్మికులు కోరారు.కార్మికుల ధర్నాతో వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై వాహన రాకపోకలు స్తంభించాయి. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media