ఒమాన్ తీరంలో వరుస దాడులు.. ముగ్గురు భారత నావికుల మృతి
గల్ఫ్లో నౌకలపై దాడులపై భారత్ తీవ్ర ఆందోళన శాంతి, స్థిరత్వం కోసం దౌత్య చర్చలకే ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు న్యూఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో భారత నావికులు పనిచేస్తున్న వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. ఇటువంటి దాడులు వెంటనే ఆగాలని స్పష్టం చేసింది. ఈ వారం ప్రారంభంలో ఒమాన్ తీరానికి సమీపంలో అమెరికా బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారత … Continue reading ఒమాన్ తీరంలో వరుస దాడులు.. ముగ్గురు భారత నావికుల మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed