ఒమాన్ తీరంలో వరుస దాడులు.. ముగ్గురు భారత నావికుల మృతి

గల్ఫ్‌లో నౌకలపై దాడులపై భారత్ తీవ్ర ఆందోళన శాంతి, స్థిరత్వం కోసం దౌత్య చర్చలకే ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు న్యూఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో భారత నావికులు పనిచేస్తున్న వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. ఇటువంటి దాడులు వెంటనే ఆగాలని స్పష్టం చేసింది. ఈ వారం ప్రారంభంలో ఒమాన్ తీరానికి సమీపంలో అమెరికా బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారత … Continue reading ఒమాన్ తీరంలో వరుస దాడులు.. ముగ్గురు భారత నావికుల మృతి