ములుగులో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు శిక్షణ

March 12, 2026 4:20 PM

Mulugu మండలంలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి Danasaari Anasuya Seethakka హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ TS Divakar కూడా పాల్గొని ప్రజాప్రతినిధులకు అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సేవలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, PACS చైర్‌పర్సన్ రేగా కళ్యాణి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media