National:నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్లను ప్రారంభించిన PM నరేంద్ర మోదీ

November 8, 2025 11:39 AM

1) బనారస్ – ఖజురాహో(Banaras-khajuraho)

2) లక్నో – సహారన్‌పూర్(Lucknow-sahranpur)

3) ఫిరోజ్‌పూర్ – ఢిల్లీ(Ferozpur-delhi)

4)ఎర్నాకులం – బెంగళూరు(Ernakulam-benguluru)

కానీ ప్రజల మాటల్లో కి వెళ్తే ఉత్తరభారతం లో చాల వరకు వండేభారత్ ట్రైన్ లు ఉన్నాయని మరి సౌత్ ఇండియా కి ఒక్కటే ఎందుకు ఇస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు ఈ వివక్ష ఎప్పుడు తగ్గుతుంది అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు , ఇంకా విషయానికి వస్తే ఈ రైళ్లు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడమే కాకుండా, ప్రయాణ సమయాన్ని తగ్గించి ప్రయాణికులకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.

మోదీ తెలిపారు వందే భారత్ ప్రాజెక్ట్ భారత రైల్వే ఆధునికీకరణకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media