ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త Nedurumalli Ramkumar Reddy నేడు (మార్చి 26) పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.ఉదయం 10:30 గంటల నుంచి వెంకటగిరి పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ శ్రేణులను కలుసుకుని సమస్యలు, సూచనలు స్వీకరించనున్నారు.ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
