నిర్మల్ జిల్లాలో ప్రమాదం పెళ్లి బృందం వెళ్తున్న వ్యాను పల్టీ

March 12, 2026 3:13 PM

Nirmal జిల్లాలోని Kondapur గ్రామ శివారులో National Highway 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఐచర్ వ్యాను టైరు పేలి అదుపుతప్పి పల్టీలు కొట్టింది.

Sonapalli గ్రామం నుంచి Armurకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో Rajiv Gandhi Institute of Medical Sciences Adilabadకు తరలించారు.మరో 17 మంది గాయపడిన వారిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ Janaki Sharmila గాయపడిన వారిని పరామర్శించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media