AP :PA సతీష్‌పై చర్యలు: సీఎంఓ ఆదేశాలు

November 29, 2025 3:42 PM

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికు చెందిన పి.ఏ సతీష్‌ను విధుల నుంచి తొలగించాలని సీఎంఓ ఆదేశించింది. మహిళను వేధించిన ఆరోపణలపై తక్షణమే కేసు నమోదు చేయాలని కూడా సూచించింది.

సతీష్ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ, పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆదేశించింది. ఆరోపణలు చేసిన మహిళను కూడా విచారించి వాస్తవాలను నిర్ధారించాలి అని స్పష్టంచేసింది.

ఆరోపణలు నిజం కాకపోతే, ఆ మహిళపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎంఓ సూచించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media