BRS MLA పాడి కౌశిక్ రెడ్డికి CID నోటీసులు.. ఏప్రిల్ 4న విచారణ

March 31, 2026 12:01 PM

BRS MLA పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జనవరి 29న సమ్మక్క సారక్క జాతర సందర్భంగా జరిగిన ఘటనలో కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది.

ఈ కేసును సీఐడీకి బదిలీ చేయడంతో, ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారాలు నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media