AP:నవాబుపేటలో ‘రైతన్న-మీ కోసం’ కార్యక్రమం…

March 18, 2026 6:02 PM

రాపూరు మండలం నవాబుపేట గ్రామంలో ‘రైతన్న-మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం రైతుల సమస్యల పరిష్కారానికి చేపట్టబడింది.

వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రాపూరు మండలం టిడిపి అధ్యక్షుడు చెన్నూ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఇంటింటికీ వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుని, ‘అన్నదాత సుఖీభవ’ పథకం గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media