Telugu Desam Party జాతీయ కార్యాలయంలో స్వర్గీయ Potti Sreeramulu జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

కార్యక్రమంలో మంత్రి Nimmala Ramanaidu, శాసన మండలి సభ్యురాలు Panchumarthi Anuradha పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు కుప్పం రాజశేఖర్, పిరిపే ఈశ్వర్, బొద్దులూరి వెంకటేశ్వరరావు, చెన్నుపాటి గాంధీ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు హాజరై నివాళులు అర్పించారు.
