Telengana : నామినేషన్ మంటలు కూలిన కాంగ్రెస్ జండాలు

November 27, 2025 12:37 PM

స్థానిక సంస్థల నామినేషన్ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం, తూప్రాన్‌పేట గ్రామాల్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ జెండా దిమ్మెలను కూల్చివేశారు.

ఒకేసారి రెండు గ్రామాల్లో జరిగిన ఈ ఘటన వల్ల ఉద్రిక్తత నెలకొంది. జెండాలు కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం.

కూల్చివేతకు పాల్పడిన వారిని గుర్తించేందుకు, పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media