Thirumala :మళ్ళి మొదలైన కల్తీ నెయ్యి గోల

November 11, 2025 2:00 PM

కల్తీనెయ్యి సరఫరా వ్యవహారాల్లో మాజీ టిట్టిడి అదనపు ఇఓ ఎ.వి. ధర్మారెడ్డికి సిటి నోటీసులు జారీ చేసింది. ధర్మారెడ్డి సిటి ముందు హాజరై విచారణ ప్రారంభించారు.

సిటి విచారణలో, బోలేబాబా డైరెక్టర్లు మరియు ఎ.ఆర్. డైరీ ప్రతినిధులతో ఎందుకు సంప్రదింపులు జరిపారో ప్రశ్నిస్తోంది. రెండురోజుల పాటు ధర్మారెడ్డిని విచారించనుందని సిటి వెల్లడించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media