తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకూ విస్తరించిన క్యూలైన్

తిరుమలలో భక్తుల వెల్లువ.. 18 గంటల నిరీక్షణ విద్యాసంస్థల ప్రారంభానికి ముందు భారీగా తరలివస్తున్న భక్తులు రోజుకు 80 వేల మందికిపైగా స్వామివారి దర్శనం తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం అయినప్పటికీ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగానే కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండటం, తెలంగాణలో ఈ నెల 15 నుంచి పాఠశాలలు తెరుచుకోనుండటంతో కుటుంబ సమేతంగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, … Continue reading తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకూ విస్తరించిన క్యూలైన్