అమరావతిలో ఆధునిక సాంకేతిక రంగానికి ఊతమిచ్చే విధంగా ముఖ్యమంత్రి N. Chandrababu Naidu తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించారు.

SRM University APలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీతో పాటు, మేధా టవర్స్లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి National Quantum Mission, Department of Science and Technology ప్రతినిధులు, వివిధ క్వాంటం కంపెనీలు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.ఈ ప్రారంభం ద్వారా ఆంధ్రప్రదేశ్ను క్వాంటం టెక్నాలజీ రంగంలో ముందంజలో నిలిపే ప్రయత్నంగా భావిస్తున్నారు.

