Mangalagiriలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి దివ్యాంగుల విభాగం సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు Pulipati Durga Reddy, గుంటూరు జిల్లా అధ్యక్షుడు Ambati Rambabu, జిల్లా పరిశీలకుడు Pothina Mahesh పాల్గొన్నారు.అలాగే మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త Donthi Reddy Vema Reddy, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త Noori Fatima, తాడికొండ సమన్వయకర్త Vanabala Vajra Babu, పొన్నూరు సమన్వయకర్త Ambati Muralikrishna హాజరయ్యారు.ఈ సమావేశంలో దివ్యాంగుల విభాగాన్ని మరింత బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించడం వంటి అంశాలపై చర్చించారు.
