వైఎస్సార్ కడప జిల్లాలో దస్తగిరి హత్య కేసు రాజకీయ వేడిని పెంచింది. Ravindranath Reddy ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు.

కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్యను రాజకీయంగా ఉపయోగించుకుని వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి N Chandrababu Naidu పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.అలాగే Y S Jagan Mohan Reddy ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఎన్నికల హామీలు అమలు కాలేదని విమర్శించారు.ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు.
