కృతజ్ఞతలు తెలిపే గురువారం నరేంద్ర మోడీని కలవనున్న నారా లోకేష్.

April 1, 2026 7:00 PM

అమరావతి BNS ఏప్రియల్ 1:
ఆంధ్రుల కలలు కన్న రాజధాని అమరావతి రాజధానిగా ప్రాతినిధ్యం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీని గురువారం ఉదయం ఏపీ ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలవనున్నారు. గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రధాని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీలో బస్ చేసి గురువారం మోడీని కలుస్తారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media