TG:BJPలో చేరుతున్నారనే ప్రచారంపై క్లారిటీ ప్రీతి రెడ్డి

April 25, 2026 10:23 AM

బీజేపీలో చేరుతున్నారనే ప్రచారంపై మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు మాత్రమే వెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన ఊహాగానాలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు.రాజకీయాల్లో చేరడం లేదా పార్టీ మార్పు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media