సినీ పరిశ్రమలో ‘కాంతారా’ టీమ్పై కొత్త చర్చ మొదలైంది. నటుడు, దర్శకుడు Rishab Shetty తన తాజా సోషల్ మీడియా చర్యతో వార్తల్లో నిలిచారు.
ఇన్స్టాగ్రామ్లో ‘కాంతారా చాప్టర్ 1’కు చెందిన సహనటులు Rukmini Vasanth, Raj B Shettyలను రిషబ్ శెట్టి అన్ఫాలో చేయడం గమనార్హం. దీంతో అభిమానులు, నెటిజన్లు ఏమైందోనని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే నిర్మాత సంస్థ Hombale Films అధినేత Vijay Kiragandurను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతున్నారు.ఈ పరిణామంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం టీమ్లో అంతర్గత విభేదాలపై చర్చ జోరుగా సాగుతోంది.
