విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. విజయవాడలోని A Convention Center లో జరిగిన ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ Vasireddy Padma కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులు మేఘన, చక్రధారిలకు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే, మంగళగిరి నియోజకవర్గ దుగ్గిరాల మండలం టీడీపీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి, గోపు గ్రాండ్ లో జరిగిన కార్యక్రమంలో నీలేష్, ఐశ్వర్యలకు శుభాకాంక్షలు తెలిపారు.
